తిరుపతిలో దారుణం

2590చూసినవారు
తిరుపతిలో దారుణం
తిరుపతిలో కిలాడీ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలుకు చెందిన యువతిని.. ప్రణవ-కిషోర్ రెడ్డి దంపతులు ట్రాప్ చేశారు. తిరుపతిలో లా చదువుతున్న యువతితో భార్య పరిచయం చేసుకుంది. ఆ పరిచయంతో ఇంటికి తీసుకెళ్లింది. మత్తు ఇచ్చి యువతిని భర్తతో అత్యాచారం చేయించింది. ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసింది. రూ.5 లక్షలు తీసుకున్నా వేధింపులు ఆగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ప్రణవ, కిషోర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్