సీఎం జగన్ పై దాడి.. రేపటికి తీర్పు రిజర్వ్

65చూసినవారు
సీఎం జగన్ పై దాడి.. రేపటికి తీర్పు రిజర్వ్
సీఎం జగన్ పై దాడి చేసిన కేసులో తీర్పును విజయవాడ కోర్టు రేపటికి రిజర్వ్ చేసింది. నిందితుడు సతీశ్ ను ఏడు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు నేడు విచారణ చేపట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్