సీఎం జగన్‌పై దాడి.. వైసీపీ కీలక ప్రకటన

106245చూసినవారు
సీఎం జగన్‌పై దాడి.. వైసీపీ కీలక ప్రకటన
రాయి దాడిలో గాయపడిన ఏపీ సీఎం జగన్‌కు శనివారం అర్ధరాత్రి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేశారు. కంటికి తగిలిన గాయానికి 2 కుట్లు వేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి వైసీపీ కీలక ప్రకటన చేసింది. వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందొద్దని, అందరూ సంయమనం పాటించాలని ట్విట్టర్ వేదికగా కోరింది. ఈ మేరకు టీడీపీపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్