విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి సీఎం జగన్ (వీడియో)

4436చూసినవారు
ఏపీ సీఎం జగన్‌పై శనివారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన కంటికి గాయం అవ్వగా.. అర్ధరాత్రి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి సీఎం జగన్‌‌ను తరలించారు. ఆస్పత్రి వైద్యులు సీఎం జగన్‌కు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. చికిత్స అనంతరం సీఎం జగన్ గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి ప్రాంతానికి వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్