జగన్‌కు బద్నాం చేసేందుకు ప్రయత్నం: మాజీ మంత్రి

568చూసినవారు
జగన్‌కు బద్నాం చేసేందుకు ప్రయత్నం: మాజీ మంత్రి
రుషికొండ నిర్మాణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. అవి ప్రభుత్వ భవనాలని, ఎవరొచ్చినా ఉపయోగించుకొనేలా భవనాలను నిర్మించామన్నారు. అవి జగన్‌కు చెందినవిగా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీని, జగన్‌ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్