విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నం

74చూసినవారు
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నం
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మద్యం మత్తులో ఓ యువకుడు ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ టీచర్ ఎస్‌-2 బోగీలో వాష్‌రూమ్‌కి వెళ్లి వస్తుండగా ఒడిశాకు చెందిన బిశ్వాస్‌ ఆమె నడుము పట్టుకుని కిందకు లాగాడు. ఆమె రైలు నుంచి కిందపడిపోయింది. కొద్ది దూరం వెళ్లాక నిందితుడు కూడా రైలు నుంచి కిందపడ్డాడు. ఆమె గాాయాలతో నడుచుకుంటూ వెళ్లి స్థానికులకు చెప్పింది. రైల్వే పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్