అద్దంకిలో రెచ్చిపోయిన దొంగలు

69చూసినవారు
అద్దంకి పట్టణంలో ఎల్ఈఎఫ్ నగర్ నందు తాళ్లూరు మండల విద్యాశాఖ అధికారి సుబ్బయ్య ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగల పడి నగదు దోచుకు వెళ్లిన సంఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. వారు రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తూ ఉండగా దొంగలు గుట్టు చప్పుడు కాకుండా చోరీకి పాల్పడ్డారు. లక్ష రూపాయల నగదు తో పాటు మూడున్నర లక్ష విలువైన బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితుడు సుబ్బయ్య తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్