అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తాను : గొట్టిపాటి

53చూసినవారు
అద్దంకి పట్టణంలోని 19వ వార్డు నందు అద్దంకి ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చిన్న, చిన్న కారణాల వల్ల అనేక మందికి సామాజిక భద్రత పెన్షన్ లు తొలగించారని, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుని కి పెన్షన్ లు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్