గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ కార్యాలయం పై దాడి

538చూసినవారు
గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ ఇంటిపై దాడి చేసిన ఘటన నగరంలో కలకలం రేపుతుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మల్లికార్జున పేటలోని మాజీ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కార్యాలయంపై కొందరు దాడికి పాల్పడ్డారు. కార్యాలయం తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై డైమండ్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్