వరద బాధితులకు పెరేడ్ గ్రౌండ్ వాకర్స్ సహాయం

71చూసినవారు
వరద బాధితులకు పెరేడ్ గ్రౌండ్ వాకర్స్ సహాయం
వరద బాధితుల సహాయార్ధం ముఖ్య మంత్రి రిలీఫ్ ఫండ్ కు రూ. లక్షల చెక్కును గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ సిటీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఎస్పీ సతీశ్ కు ఆదివారం అందజేశారు. ఈ మేరకు సభ్యులను ఎస్పీ సతీశ్ వారిని అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వరద బాధితుల పట్ల మీరు చూపిన దయా, ముందుకొచ్చి మీరు అందించిన సాయం ఎంతో అభినందనీయమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్