మాచర్ల: జాబ్ మేళాలో 68 మంది ఎంపిక

64చూసినవారు
మాచర్ల ఎస్ కే బి ఆర్ డిగ్రీ కళాశాలలో శనివారం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జేకేసి ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, జయలక్ష్మి ఆటోమోటివ్ కంపెనీల వారు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలకు 91 మంది హాజరుకాగా 68 మంది ఎంపికైనట్లు ప్రిన్సిపల్ డా. లక్ష్మీకుమారి తెలిపారు.

సంబంధిత పోస్ట్