వైసీపీ మూకలను అరెస్ట్ చేయాలి

76చూసినవారు
మాచర్లలో వడ్డెర కులస్తులను టార్గెట్ చేసుకొని వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయని టీడీపీ పట్టణాధ్యక్షులు కొమెర దుర్గారావు మండిపడ్డారు. స్థానిక 2వ వార్డులో వైసీపీకి చెందిన కొంతమంది టీడీపీకి చెందిన వడ్డెర సామాజికవర్గం యువతను పరుష పదజాలంతో దూషిస్తూ, దాడులకు తెగబడటం హేయనీయమన్నారు. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వైసీపీ వారిని అరెస్ట్ చేయాలంటూ వడ్డెర కులస్తులు, యువతో ధర్నా నిర్వహించారు.