స్వర్ణాంధ్ర సాధనలో ప్రజలు పాలుపంచుకోవాలి

60చూసినవారు
స్వర్ణాంధ్ర సాధనలో ప్రజలు పాలుపంచుకోవాలి
ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు డిప్యూటి కమిషనర్ బి. శ్రీకాంత్ తెలిపారు. మంగళవారం తాడేపల్లి నవోదయ కాలనీలో స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సభ నిర్వహించి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటి కమిషనర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర-2047 ప్లాన్ పై సూచనలు, అభిప్రాయాలను తెలియజేసి భాగస్వామ్యం వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్