ముంపు పరిస్థితిని హోంమంత్రికి వివరించిన పర్చూరు ఎమ్మెల్యే

50చూసినవారు
ముంపు పరిస్థితిని హోంమంత్రికి వివరించిన పర్చూరు ఎమ్మెల్యే
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన విజయవాడ ప్రాంతాన్ని రాష్ట్ర హోం మంత్రి అనిత బుధవారం సందర్శించారు. గత రెండు రోజులుగా ముంపు ప్రాంతాన్ని పరిశీలిస్తూ వారి అవసరాలను తీరుస్తున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ని అడిగి పరిస్థితులను హోంమంత్రి తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా పర్చూరు నియోజకవర్గం తరపు నుండి వరద బాధితులకు అందిస్తున్న సహాయ సహకారాలను హోం మంత్రి అనిత అభినందించారు.

సంబంధిత పోస్ట్