అమరేశ్వరాలయం వద్ద ప్రమాదకర స్థాయిలో కృష్ణ ప్రవాహం

84చూసినవారు
పల్నాడు జిల్లా అమరావతి అమరేశ్వరాలయం వారి స్నాన ఘట్టం దగ్గర కృష్ణమ్మ తల్లి నదీ ప్రవాహం, పూర్తిగా నీట మునిగిపోయిన మెట్లు ప్లాట్ఫారం, దాటి వరద నీరు రోడ్డు మీదకు వచ్చింది. ఆదివారం నది వద్దకు ఎవరో వెళ్లవద్దని ప్రమాద భరితంగా ఉన్నచోటికి ఎవరు వెళ్లిన ప్రమాదం పొంచి ఉందని పోలీసులు హెచ్చరించారు. దేవాలయం కొచ్చిన భక్తులందరూ జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్