వైసీపీ నుండి టిడిపిలో చేరికలు

68చూసినవారు
గుంటూరుజిల్లా వట్టి చెరుకూరు మండలం యామర్రు గ్రామ ఎస్సీ కాలనీ వైసీపీకి చెందిన 10 కుటుంబాలు శుక్రవారం ప్రత్తిపాడులో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. వారిని ఎమ్మెల్యే బూర్ల సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. గారపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు చిన్నం సుబ్బారావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తాటి వీరయ్య, కుర్ర మధుసూదన్రావు పలువురు చేరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్