మంత్రి అనగానికి పోలీసుల గౌరవ వందనం

67చూసినవారు
రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. రేపల్లె నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ విజయం సాధించి మంత్రి హోదాలో తొలిసారి రేపల్లె వచ్చిన సత్యప్రసాద్ కు పోలీసులు మర్యాదపూర్వకంగా గౌరవ వందనం సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజా రంజక పాలన అందిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.

సంబంధిత పోస్ట్