నందిగామలో గ్రామ సభ

52చూసినవారు
నందిగామలో గ్రామ సభ
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని నందిగామ సచివాలయం వద్ద బుధవారం గ్రామ సభ సర్పంచ్ రమాదేవి అధ్యక్షుతన జరిగింది. గాంధీ జయంతి సందర్బంగా ముందుగా గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలాలు వేసి, అనంతరం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీసీసిఓ మాడెబోయిన గురు ప్రసాద్, ట్రైనర్ బొల్లయ్య, గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్