షర్మిల, సునీతకు బిగ్ షాక్

81చూసినవారు
షర్మిల, సునీతకు బిగ్ షాక్
ఎన్నికల వేళ వైఎస్ షర్మిల, సునీతకు కడప కోర్టు షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేకా హత్య కేసు గురించి మాట్లాడొద్దని కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇటీవల వివేక కుమార్తె సునీత ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్ విచారించిన ధర్మాసనం.. కేసు విషయాన్ని కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా వైఎస్ షర్మిల దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం కొట్టివేసింది.

సంబంధిత పోస్ట్