నందిగామలో వైసీపీకి బిగ్ షాక్

586చూసినవారు
నందిగామలో వైసీపీకి బిగ్ షాక్
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నందిగామలో వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సోమవారం విజయవాడలో టీడీపీ నేతలు కేశినేని శివనాథ్, తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో వైసీపీ కౌన్సిలర్ల మారం అమరయ్య, శేషకుమారికి కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. వీరితో పాటు పలువురు పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్