సీఎం జగన్ పర్యటనలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్లోని పోలీసు వాహనాన్ని ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో బైక్ నడిపిన యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని అంబులెన్స్లో ఏలూరు ఆస్పత్రికి తరలించారు.