రూ.349కే విమాన ప్రయాణం

568చూసినవారు
రూ.349కే విమాన ప్రయాణం
రూ.349 ఛార్జీతో విమానంలో ప్రయాణించొచ్చు. అసోంలోని లిలాబరి నుంచి తేజ్‌పూర్ మధ్య 50 నిమిషాల విమాన ప్రయాణానికి ఈ మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఈ విమానాలన్నీ ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం (ఉడాన్) కింద కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ పథకం కింద విమానయాన సంస్థలకు పలు ప్రోత్సాహకాలు లభిస్తుండటమే ఈ చౌక ధరలకు కారణమని ట్రావెల్ పోర్టల్ ఐక్సిగో తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్