కారుపై మృతదేహంతో 18 కి.మీ. ప్రయాణం

100332చూసినవారు
కారుపై మృతదేహంతో 18 కి.మీ. ప్రయాణం
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి సమీపంలో నిన్న రాత్రి ఓ బైక్‌ను కారు ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న ఎర్రిస్వామి (35) అనే వ్యక్తి ఎగిరి కారుపై పడ్డారు. అది గమనించని కారు డ్రైవర్ మృతదేహంతో కళ్యాణదుర్గం వైపు 18 కి.మీ. ప్రయాణించాడు. బెళుగప్ప సమీపంలో వాహనదారులు కారుపై మృతదేహాన్ని చూసి కారును ఆపారు. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ విషయం తెలిసి అక్కడి నుంచి పారిపోయాడు.

సంబంధిత పోస్ట్