ఏపీలో ఎన్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఆంక్షలు విధించిన విషయం తెలిస
ిందే. ఇప్పటికే పెన్షన్ల పంపిణీపై పరిమితులు విధించగా.. తాజాగా రేషన్ పంపిణీలోనూ వాలంటీర్లు పొల్గొనవద్దని ఆదే
శించింది. వాలంటీర్ల స్థానంలో వీఆర్ఓలు రేషన్ పంపిణీపై మ్యాపింగ్
చేయాలని ఈసీ సూచించింది. సోమవారం నుంచి ఈ ఆదేశాలు అమలులోకి రావాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.