ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేసేందుకు ఎన్డీఏ కూటమి పిలుపునిచ్చింది. పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వ జాప్యంపై నిరసనలు చేయనున్నారు. ఈ నిరసనలో భాగంగా టీడీపీ-జనసేన-బీజేపీ నేతలు మౌనదీక్షను చేపట్టనున్నారు. ఇవాళ ఉ.11 నుంచి మ.12 గంటల వరకు మౌనదీక్షలను నిర్వహించనున్నారు.