BREAKING: ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

31954చూసినవారు
BREAKING: ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. యానాం నుంచి పాశర్లపూడి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను పాశర్లపూడి వాసులుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్