బీమా సొమ్ము కోసం బావమరిది హత్య

58చూసినవారు
బీమా సొమ్ము కోసం బావమరిది హత్య
బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి తన బావమరిదిని హతమార్చాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. గురుప్రసాద్ అనే వ్యక్తి తన బావమరిది నారాయణరెడ్డితో రూ.12.5 లక్షలకు బీమా చేయించాడు. నామినిగా గురుప్రసాద్ సోదరి ఉంది. బీమా సొమ్ము కోసం బావమరిది నారాయణరెడ్డికి మద్యం తాగించి గురుప్రసాద్ చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్