ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్పై
టీడీపీ నేత బుద్ధా వెంకన్న సైటైర్లు వేశారు. జగనన్న వదిలిన బాణం ఇప్పుడు ఆయనకే గుచ్చుకుంటోందన్నారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుంచి బాణం వేస్తే తాడేపల్లి ప్యాలెస్కు తగులుతుందని వ్యాఖ్యానించారు.