బీజేపీలోకి బుగ్గన రాజేంద్రనాథ్?

57చూసినవారు
బీజేపీలోకి బుగ్గన రాజేంద్రనాథ్?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడినప్పటి నుంచి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్రంలో కనిపించడం లేదని టాక్ నడుస్తోంది. అయితే ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. భవిష్యుత్తులో కూటమి ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే బీజేపీలో చేరడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్