5.30 కోట్ల మందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు

54చూసినవారు
5.30 కోట్ల మందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు
రాష్ట్రంలోని 5.30 కోట్ల మందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పారు. 6-12 ఏళ్ల లోపు చిన్నారులు 68 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద పరీక్షలు చేస్తామన్నారు. ‘విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల నుంచి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు అనేక ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నా, ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా అవగాహన కల్పించాలి’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్