అమరావతే ఏపీకి రాజధాని: నారా లోకేష్

66చూసినవారు
అమరావతే ఏపీకి రాజధాని: నారా లోకేష్
అమరావతే ఏపీకి రాజధాని అని టీడీపీ నేత నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ విషయంలో మరో ఆలోచన లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘2014-19 మధ్య అమరావతిని కొంతమేర నిర్మించాం. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాం. కానీ అధికారం కోల్పోవడం వల్ల పూర్తి చేయలేకపోయాం. ప్రస్తుతం అమరావతిని పునర్నించే పనిలో ఉన్నాం. మూడు రాజధానుల ముచ్చట ఇక ముగిసినట్లే.’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్