ఆటోను ఢీకొట్టిన కారు.. బాలుడు మృతి (వీడియో)

78చూసినవారు
మంగళగిరిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెనాలి ఫ్లైఓవర్ వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత.. తన కాన్వాయ్‌ను ఆపి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్