15 రోజుల పాటు జీడి కర్మాగారాలు బంద్

62చూసినవారు
15 రోజుల పాటు జీడి కర్మాగారాలు బంద్
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పారిశ్రామికవాడలో 200 జీడీ కర్మాగారాలు మూతబడ్డాయి. 15 రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు వ్యాపారులు బుధవారం ప్రకటించారు. జీడిపప్పు ఎగుమతులు తగ్గడం, వర్షాల ప్రభావంతో బంద్ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్