ఏపీలో నేడు, రేపు సీఈసీ బృందం పర్యటన

57చూసినవారు
ఏపీలో నేడు, రేపు సీఈసీ బృందం పర్యటన
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌తో కూడిన బృందం నిన్న రాత్రి ఏపీకి చేరుకుంది. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు సీఈసీ టీమ్‌ పర్యటన కొనసాగనుంది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, మధ్యాహ్నం కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్‌ఎస్‌ఆర్‌–2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను సమీక్షించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్