సీఈఓ ముఖేష్ కుమార్ మీనా హెచ్చరిక

59చూసినవారు
సీఈఓ ముఖేష్ కుమార్ మీనా హెచ్చరిక
ఓటర్లకు ఓటు వేసే సమయంలో వేలికి సిరా గుర్తు వేస్తారనే విషయం తెలిసిందే. అయితే చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందంటూ ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. తప్పుడు ప్రచారం చేయవద్దని, ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్