'చంద్రబాబూ.. వెలిగొండ R&Rపై దృష్టి పెట్టండి'

57చూసినవారు
'చంద్రబాబూ.. వెలిగొండ R&Rపై దృష్టి పెట్టండి'
ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదని వైసీపీ చీఫ్ జగన్ విమర్శించారు. 'కరోనా కష్టకాలంలోనూ మేం 2021లో ప్రాజెక్టు టన్నెల్-1, 2024లో టన్నెల్-2 పూర్తి చేశాం. ఇంకా R&Rకు రూ.1,200 కోట్లు చెల్లిస్తే నీరు నిల్వ చేయొచ్చు. దీనిపై సీఎం చంద్రబాబు ఆలోచించాలి' అని ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్