ఏపీలో మరో కొత్త కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం

57చూసినవారు
ఏపీలో మరో కొత్త కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం
ఏపీలో మరో కొత్త కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో అనే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేదల ఇళ్లకు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌లు, అధికారులు వెళ్లాలని చెప్పారు. పేదల కష్టాలను నేరుగా తెలుసుకుని, వారికి సహాయం అందించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్