కూటమి వంద రోజుల పాలనపై జగన్ సంచలన వ్యాఖ్యలు

83చూసినవారు
కూటమి వంద రోజుల పాలనపై జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలను మోసం చేశారని అన్నారు. 'అబద్ధాలతో చంద్రబాబు పరిపాలనా చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లలకు విద్యాదీవెన, వసతి దీవెన అందలేదు. గోరుముద్ద గాలికెగిరిపోయింది. ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించట్లేదు. రైతులను చంద్రబాబు నిండా ముంచారు. డోర్ డెలివరీ రేషన్ లేదు. పరిపాలన అంతా తిరోగమనం' అని వైఎస్ జగన్ కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్