వాలంటీర్ల‌పై చంద్ర‌బాబు మార్క్ వ్యాఖ్య‌లు

50చూసినవారు
వాలంటీర్ల‌పై చంద్ర‌బాబు మార్క్ వ్యాఖ్య‌లు
వాలంటీర్లపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేశారని, ఎన్నికల కోడ్ వచ్చిన సమయంలో వారిని పెన్షన్లు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ అడ్డుకుందని చెప్పారు. వాలంటీర్లు లేరనే సాకుతో.. వృద్ధులపై గత ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని, 33 మంది పెన్షనర్ల మృతికి కారణమైందని తెలిపారు. పెన్షన్లు కేవలం వాలంటీర్లే ఇవ్వాలనే ధోరణిలో వైసీపీ వ్యవహరించిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్