పారిశుద్ధ్య కార్మికులతో చంద్రబాబు మాటామంతి

54చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు మచిలీపట్నంలో బుధవారం పర్యటించారు. స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో ఆయన మాటామంతి అయ్యారు. టీ తాగుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాసేపు సరదాగా వారితో చంద్రబాబు గడిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్