బీసీలు, కాపులకు చంద్రబాబు వెన్నుపోటు

1905చూసినవారు
బీసీలు, కాపులకు చంద్రబాబు వెన్నుపోటు
టీడీపీ మూడో జాబితా శుక్రవారం విడుదల అయింది. ఈ జాబితాలో బీసీలు, కాపులకు టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. 13 ఎంపీ స్థానాల్లో బీసీలకు కేవలం 4 స్థానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా కాపులకు ఇవ్వలేదు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికే అధిక ఎంపీ సీట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్