ఎన్నికల వేళ డీజీపీకి చంద్రబాబు లేఖ

1071చూసినవారు
ఎన్నికల వేళ డీజీపీకి చంద్రబాబు లేఖ
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని కోరారు. గడిచిన ఐదేళ్లలో తనపై పలు చోట్ల నమోదు చేసిన కేసుల వివరాలు ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల్లో నామినేషన్ సమయంలో దాఖలు చేసే అఫిడవిట్‌లో వివరాలు పొందుపర్చేందుకు వీలుగా వీటిని అడిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్