వివిధ పాలసీలపై రెండో రోజు చంద్రబాబు సమీక్ష

71చూసినవారు
వివిధ పాలసీలపై రెండో రోజు చంద్రబాబు సమీక్ష
సీఎం చంద్రబాబు వరుస సమీక్షలతో బిజీ అయ్యారు. వివిధ పాలసీలపై వరుసగా రెండో రోజు చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏపీలో మైనింగ్ పాలసీపై తుది కసరత్తు చేస్తున్నారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన క్వారీల వేలంపై చంద్రబాబు అధికారులతో చర్చిస్తున్నారు. సాయంత్రం ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సమీక్షించనున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై సమీక్ష నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్