కదిరి టీడీపీ అభ్యర్థి మార్పు

261477చూసినవారు
కదిరి టీడీపీ అభ్యర్థి మార్పు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కదిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని అధినేత చంద్రబాబు మార్చారు. గత లిస్ట్ లో కందికుంట యశోద పేరును టీడీపీ ప్రకటించింది. తాజా జాబితాలో యశోద భర్త ప్రసాద్ కు టికెట్ కేటాయించింది. ప్రసాద్ పై పలు కేసులు ఉండటంతో ఆయన భార్యను అభ్యర్థిగా తొలుత ప్రకటించారు. కానీ ప్రసాద్ పై ఉన్న కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన పేరును తాజా లిస్ట్ లో చేర్చారు.

సంబంధిత పోస్ట్