పాముకాటుకు గురై చిన్నారి మృతి (వీడియో)

56చూసినవారు
పాముకాటుకు గురై చిన్నారి మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మహదేవ పట్టణానికి చెందిన చిన్నారి మధురకు పాము కాటు వేసింది. దాంతో కుటుంబసభ్యులు హుటాహుటిన రాజర్షి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పట్టించుకోకపోవడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మధుర చనిపోయినట్లులు వైద్యులు తెలిపారు. దాంతో కుటుంబీకులు రాజర్షి ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్