డిక్ల‌రేష‌న్‌తో జ‌గ‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్‌?

63చూసినవారు
డిక్ల‌రేష‌న్‌తో జ‌గ‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్‌?
AP: త‌న కుమార్తెల‌తో శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లే ముందు రెండో కుమార్తో పొలెనా అంజనా కొణిదెల‌తో డిక్ల‌రేష‌న్ ప‌త్రాల‌పై సంత‌కాలు చేయించారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అయితే ఇటీవ‌ల జ‌గ‌న్ తిరుమ‌ల వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన స‌మయంలో కూట‌మి నేత‌లు డిక్ల‌రేష‌న్ ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయ‌న‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో త‌న కుమార్తెతో డిక్ల‌రేష‌న్ ఇప్పించిన ప‌వ‌న్.. జ‌గ‌న్‌కు ప‌రోక్షంగా కౌంట‌ర్ ఇచ్చార‌ని చ‌ర్చ నడుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్