సర్పంచ్ పదవికి వేలం పాట.. రూ.2 కోట్లకు ఏకగ్రీవం

54చూసినవారు
సర్పంచ్ పదవికి వేలం పాట.. రూ.2 కోట్లకు ఏకగ్రీవం
పంజాబ్‌లోని ఓ గ్రామంలో సర్పంచ్ పదవిని వేలం వేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గురుదాస్‌పూర్‌లోని హర్దోవల్ కలాన్ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం రూ.50 లక్షలకు ప్రారంభం కాగా, స్థానిక బీజేపీ నాయకుడు ఆత్మా సింగ్ రూ.2 కోట్లకు వేలంలో సర్పంచ్ సీటును సొంతం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు ఖండించారు.

సంబంధిత పోస్ట్