చిత్తూరులో పోలింగ్ కేంద్రాలను తనిఖీ

558చూసినవారు
చిత్తూరులో పోలింగ్ కేంద్రాలను తనిఖీ
చిత్తూరు నగరపాలక పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు శంకర ప్రసాద్ శర్మ పరిశీలించారు. మంగళవారం ఉదయం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో కట్టమంచి నగరపాలక ప్రాథమిక పాఠశాల, శర్మన్ బాలికల పాఠశాల, పీసీఆర్ జూనియర్ కళాశాలల్లోని 18, 19, 20, 66, 67, 68, 69, 50, 26, 45, 47 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో చేపట్టిన కనీస మౌలిక సదుపాయాల ఏర్పాట్లను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్