సేవా కార్యక్రమాలకు శ్రీకారం: చిత్తూరు ఎమ్మెల్యే

51చూసినవారు
చిత్తూరు మహావీర్ బ్రిడ్జి కింద ఉన్న జీవ కారుణ్య సంఘానికి చెందిన 3. 3 ఎకరాల ఎండోమెంట్ స్థలంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. మంగళవారం ఆ స్థలాన్ని పరిశీలించారు. తన సొంత నిధులతో ఆ స్థలంలోని ముళ్లకంపలను తొలగించామన్నారు. త్వరలోనే అందరి ఆలోచనల మేరకు అన్న క్యాంటీన్ ఏర్పాటుచేసి, వచ్చిన డబ్బుతో సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు.

సంబంధిత పోస్ట్