టూ వీలర్ మొదటి వార్షికత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తండ్రి

57చూసినవారు
టూ వీలర్ మొదటి వార్షికత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తండ్రి
చిత్తూరు జిల్లాలోని టు వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోషియేషన్ మొదటి వార్షికత్సవం వేడుకలకు సోమవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తండ్రి, జిజేయం చారిటబుల్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు గురజాల చెన్న కేశవులు నాయుడు ముఖ్యఅతిధులుగా హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో టూ విలర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్